Home » indian cricketer
భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.
ముల్తాన్లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. కోహ్లీ.. మీరు అలా చేస్తే మిమ్మల్ని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అంట�
టీమిండియా బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటితో 14ఏళ్లు పూర్తయింది. 14ఏళ్లలో విరాట్ కోహ్లీ సాధించిన ఘనతులు లెక్కలేనన్ని. విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జా�
ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. ఎలాన్ మస్క్.. టెస్లా సీఈవో మస్క్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్వీటర్ను కొనుగోలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుండి...
లక్నో సూపర్ జెయింట్స్ యంగ్స్టర్ ఆయుష్ బదోనీపైనే అందరి కళ్లు ఉన్నాయి. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై విరుచుకుపడిన బదోని హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు.
ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ సీనియర్ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టడానికి ముందే రంజీ ట్రోఫీలో మెరుపులు కురిపిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో...
భారత క్రికెట్ ఆల్రౌండర్ శివమ్ దూబే ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను ప్రేమించిన శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరి వివాహం కరోనా నిబంధనల అత్యంత నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ప�
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా తన బయోపిక్పై స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైనా తన బయోపిక్ ఎవరూ చేస్తే బాగుంటుందో రివీల్ చేసేశాడు. ఒకవేళ తన బయోపిక్ తీస్తే మాత్రం.. అందులో ఎవరూ నటించాలని ఉందంటే..
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా �
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.