Home » Indian Cricketers
ఐపీఎల్ లీగ్లో మిగతా మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెటర్లు యూఏఈకి బయల్దేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుబాయ్ చేరుకున్నారు.
లండన్ నగరంలో టీమిండియా జట్టు జెండా పండుగ చేసుకుంది. బ్రిటీష్ గడ్డపై భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను క్లోహీసేన ఘనంగా జరుపుకుంది.
భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటం చేయాలంటూ పాకిస్థాన్ కెప్టెన్ షాహీది అఫ్రిది నిర్వహించే సంస్థకు మద్దతుగా నిలిచిన వీరిద్దరిని నెటిజన్లు ఏకిపారే�