Home » Indian Cricketers
ఐపీఎల్ లో ఆడే భారత్ క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐపీఎల్ - 2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు
క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతుంది.
టీమిండియా యువ ప్లేయర్లు సోమవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంకు చేరుకొని భస్మ హారతి పూజలో పాల్గొన్నారు.
కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాల�
మనం మనకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఎలా లాగించేస్తామో.. అవకాశం వచ్చినపుడు మన క్రికెటర్లు కూడా తమకి ఇష్టమైన ఫుడ్ తింటారు. ఫిట్నెస్ పాటిస్తూనే మన క్రికెటర్లు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా?
గురువారం (జూలై 27) నుంచి బార్బడోస్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా టీమ్ఇండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడిందట. దీంతో రాత్రి సరైన నిద్ర పోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
భారత క్రికెటర్స్ లో కొంతమంది హైదరాబాద్ లో ఎన్టీఆర్ ని కలిసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ తో కొంత సమయం గడిపారు. దీంతో క్రికెటర్స్ అంతా కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో................
New Year Celebration: న్యూఇయర్ వేడుకల్లో క్రికెటర్లు సందడి చేశారు. తమ కుటుంబ సభ్యులతో వివిధ ప్రాంతాలకు వెళ్లి 2023 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపు�
దేశీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించినట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా సోమవారం ట్వీట్ చేశారు.