-
Home » INDIAN HIGH COMMISSION
INDIAN HIGH COMMISSION
పాకిస్థాన్లో మార్నింగ్ వాక్ చేసి.. మొక్కను నాటిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఫొటోలు వైరల్
October 16, 2024 / 11:14 AM ISTషాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
India Britain Relations: రిషి సునక్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. కీలక అంశాలపై ప్రస్తావన
April 14, 2023 / 07:14 AM ISTబ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.
London: లండన్లో భారత రాయబార కార్యాలయంపై భారీ మూడు రంగుల జెండా.. వీడియో వైరల్
March 23, 2023 / 08:25 AM ISTపంజాబ్ పోలీసులు అమృత్పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను…
Shri Bhagavad Gita Park: కెనడాలో శ్రీ భగవద్గీత పార్క్ బోర్డు ధ్వంసం.. ఖండించిన భారత్
October 3, 2022 / 04:17 PM ISTకెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
Kili Paul Honored: భారతీయ పాటలతో ఫేమస్ అయిన “కిలి పాల్”ను సత్కరించిన ఇండియన్ హై కమిషన్
February 22, 2022 / 10:03 AM ISTఇండియన్ సినిమా పాటలతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన కిలీపాల్ ను టాంజానియాలోని భారత హై కమిషన్ సత్కరించింది.
Indian Students : కెనడాలో భారతీయ విద్యార్థుల అవస్థలు.. అండగా భారత హైకమిషన్..!
February 20, 2022 / 09:16 AM ISTకెనడాలోని క్యుబెక్లోని మూడు కాలేజీలను మూసివేయడంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు రోడ్డునపడ్డారు. అక్కడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Husband Missing : నా భర్త కనిపించడం లేదు..కెనడాలో హైదరాబాద్ యువతి ఆవేదన
September 18, 2021 / 12:43 PM ISTకెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత మూడు నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది.
Drone Over Indian Embassy : పాక్లోని భారత ఎంబసీ వద్ద డ్రోన్ కలకలం..
July 2, 2021 / 01:47 PM ISTపాకిస్తాన్లోని ఇస్లామాబాద్ భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం రేపింది. భారత హైకమిషన్ కాంపౌండ్పై డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు మృతి
April 22, 2019 / 06:50 AM ISTశ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు.…