Home » indian military
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైళ్లు ఛేదిస్తాయి.
త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతి సహా భారత మిలిటరీలో జరిగిన పలు ప్రమాదాలు 2021లో తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చాయి.
డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలో దీనిని చేర్చాలని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు. డ్రోన్లు అందుబాటులోకి �
Bipin Rawat ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత మిలటరీ ఎదుర్కొంటుందని త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన
Drone Swarm System: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇండియాలో తొలిసారి డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ శుక్రవారం నుంచి స్టార్ చేశారు. ఢిల్లీలోని ఆర్మీ డే పరేడ్లో కమికాజె మిషన్లను టార్గెట్ చేస్తూ 75డ్రోన్లు పనిచేశాయి. డ్రోన్ గుంపులు ఎయిర్ డిఫెన్స్ కు అదనపు బలం చేకూర