Home » Indian national flag
జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
తాజాగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇంటింటి త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఇందుకు చైనాలో తయారైన పాలిస్టర్ జెండాలను ది
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ఓ బెలూన్ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుక
కోట్లాది హృదయాలను అద్దుకున్న మూడురంగుల మువ్వన్నెల మన జాతీయ పతాకం వందేళ్లు పూర్తి చేసుకుంది. మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది తెలుగు వెలుగు పింగళి వెంకయ్య.
నయాగార జలపాతం కదులుతూ ఉండగా.. త్రివర్ణ పతాకం ఎగురుతుంటే చూడడానికే ఎంత బాగుంటుందో.. జయహో భారత్. అనిపించే అటువంటి ఘటనే నిజంగా జరిగింది. నయాగారా వాటర్ ఫాల్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇండియా మొత్తం 2020 ఆగష్టు 15న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల
74వ ఇండిపెండెన్స్ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన “భికాజి రుస్తుం కామా”ను గుర్తు చేసుకు�