Home » Indian Ocean
హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్ లో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. 200 కిలోమీటర్లకుపైగా వేగంతో రాకాశి గాలులు
పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
దేశీయంగా తయారైన ‘వాగిర్’ సబ్ మెరైన్ మంగళవారం నావికా దళంలో చేరింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఇది స్కార్పీన్ తరగతికి చెందిన ఐదో సబ్ మెరైన్.
ఇప్పటిదాకా సరిహద్దుల్లో మాత్రమే భారత్ను ఇబ్బందిపెట్టాలని చూసిన చైనా.. ఇప్పుడు రూట్ మార్చింది. బోర్డర్లో ఎదుర్కొనే దమ్ములేక.. కొత్తగా సముద్రంలో అలజడి సృష్టించేందుకు ట్రై చేస్తోంది. ఏదోరకంగా భారత్తో వివాదం పెట్టుకోవటానికి డ్రాగన్ ప్రయత�
భారత్ అంటే ఎప్పూడూ ఈర్ష్య చెందే చైనా.. మళ్లీ తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు కుట్రలకు తెరలేపింది. ఇండియన్ ఓషన్లో యువాన్ వాంగ్-6 నౌకను మోహరించి భారత్పై కన్నేసింది. మన దేశంలో జరుగుతున్న కార్�
చైనా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మయన్మార్ గుండా హిందూ మహా సముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ఆగస్టు-25న చైనా ప్రారంభించింది. చైనా వైపు బోర్డర్ లో దీన్ని ప్రారంభించింది.
హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరిగే భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
కొన్ని వందల మిలియన్ల ఏళ్ల క్రితం భూమిపై డైనోసర్ వంటి ఎన్నో జాతులు నివసించాయి. కాలక్రమేణా ఆ జాతులన్నీ అంతరించిపోయాయి. కానీ, ఇప్పటికీ కొన్ని అరుదైన జాతులు సజీవంగానే ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది.
ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ విడిభాగాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కులాయి. భూమిపై పడతాయేమోనన్న భయానికి తెరపడింది.