Home » Indian Railway
సాధారణంగా రైళ్ళలో కప్పు కాఫీ రూ.15 లేదా రూ.20 ఉంటుంది? అయితే, ఈ నెల 28న ఓ ప్రయాణికుడు భోపాల్ శతాబ్ది ట్రైన్లో ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తూ కప్పు కాఫీకి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోగా, దానికి బిల్లు రూ.70 వేశారు. దీంతో అతడు షాక్ అయ్యాడు. ఆ బిల్లుపై �
మీరెప్పుడైనా రైల్వే టికెట్, బస్సు టికెట్ తీసుకున్న తరువాత తిరిగి చిల్లర ఇవ్వకపోతే నిలదీసి అడిగారా?.. అడిగే ఉంటారు లేండి.. రూ. 50 పైన ఇవ్వాల్సి ఉంటే అడిగి ఉంటారు. అదే ముప్పైనలబై రూపాయలు అయితే.. వాళ్లు చిల్లర ఇచ్చే సమయం వరకు వేచి ఉండలేక పోతేపోనీలే అ�
అసని తుపాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మృతుల కుటుంబాలకు భారతీయ రైల్వే సంతాపం తెలియచేసింది. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి...
భారతీయ రైల్వే మరో మైలురాయిని సాధించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను పిల్లర్లతో మణిపుర్లో నిర్మిస్తోంది భారతీయ రైల్వే. మణిపూర్లోని జిరిబమ్-ఇంఫాల్ మధ్య
వారంరోజుల పాటు రాత్రివేళ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను మూసి వేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. డివిజన్ల వారిగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్షాప్–217, బెంగళూరు డివిజన్–
ఫైర్ రిటార్డెంట్ రైల్వే కోచ్ లలో ఎంసీబీలు, విద్యుత్ బోర్డులు, కనెక్టర్లు, ఇతర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ లకు నాణ్యమైన వస్తువులను వినియోగించనున్నారు.
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పు
IRCTC Website revamp tickets booking easy : రైల్వే శాఖ ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక నుంచి రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకోవటానికి మరింత ఈజీ చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులు కూడా టిక్�