Home » Indian Railway
ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. అప్పటికే రెండు రైళ్లు ప్రమాదంలో ఉండగా.. పక్కనున్న ట్రాక్ మీద నుంచి దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఒకటి ట్రాక్ మీద ఉన్న కోరమాండల్ కోచ్లను ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైలు సైతం ఢ�
రైల్వే విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఉన్నప్పటికీ కశ్మీర్ లోయతో మాత్రం సంబంధాలు లేవు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ యేడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే దేశం నుం�
దక్షిణ రైల్వేలో మీరు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకు చుక్కలే..మీరు ప్రయాణించే రైల్లో చీఫ్ టిక్కెట్ ఇన్ స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీకి చిక్కారో..ఇక అంతే జరిమానా కట్టాల్సిందే. అలా టికెట్ లేకుండా ప్రయాణించేవారి నుంచి రూ.�
బ్రిటీష్ వారు భారతదేశాన్ని 200ల ఏళ్లు పాలించారు. భారత్ కు చెందిన లెక్క కట్టలేనంత సంపదను దోచుకుపోయారు. ఎన్నో హింసలను పొందిన భారతీయులు బ్రిటీష్ వారిపై పోరాటం చేసి ఎట్టకేలకు భారత్ కు తెల్లదొరల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. కానీ స్వాతంత�
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అత్యంత త్వరలోనే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకురానుంది దక్షిణ మధ్య రైల్వే శాఖ.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నిత్యం ఏదోఒక ఆసక్తికర ఫోస్టు చేస్తుంటారు. వినోద భరితమైన ఫొటోలు, సందేశాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆలోచింపజేస్తారు. తాజాగా రైల్వేశాఖ మంత్రి ఓ ఆసక్తికరమైన ఫొటోను తన ట్విటర్ ఖా
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న దిల్లీ నుంచి ప్రధ�
రైల్వే శాఖలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. పని సరిగా చేయని..అవినీతికి పాల్పడే ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ప్రతీ మూడు రోజులకు ఒక ఉగ్యోగిపై వేటు పడుతోంది. వేటు
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ - టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్ ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది.
సాధారణంగా రైళ్ళలో కప్పు కాఫీ రూ.15 లేదా రూ.20 ఉంటుంది? అయితే, ఈ నెల 28న ఓ ప్రయాణికుడు భోపాల్ శతాబ్ది ట్రైన్లో ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తూ కప్పు కాఫీకి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోగా, దానికి బిల్లు రూ.70 వేశారు. దీంతో అతడు షాక్ అయ్యాడు. ఆ బిల్లుపై �