Home » Indian Railway
ఈ రోజు మేము రైల్వేకు చెందిన మరికొన్ని నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాము. పాటించకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రైలులో ప్రయాణిస్తే, ఇది మీకు ముఖ్యమైన వార్త కావచ్చు.
భారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది....
Vande Bharat Trains : వందేభారత్ రైళ్లను శుభ్రపర్చేందుకు జపాన్ దేశంలో అత్యంత అధునాతనమైన విధానాన్ని భారతీయ రైల్వే ఆదివారం నుంచి అవలంభించనుంది. జపాన్ దేశంలో బుల్లెట్ రైళ్లలో కనిపించే వేగవంతమైన శుభ్రపర్చే విధానాలను అనుకరిస్తూ భారతీయ రైల్వే ఈ కొత్త ప్రయత�
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న మోదీ
దేశంలో రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుక్రవారం శుభవార్త వెల్లడించింది. గణపతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 312 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది....
రైల్వే శాఖ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ట్వీట్ కు 1100కి పైగా లైక్లు, 100 రీట్వీట్లు వచ్చాయి. రైల్వే మంత్రిత్వ శాఖ X యొక్క అర్థాన్ని వివరించింది.
ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టడానికి జోనల్ రైల్వేలకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొత్తగా కాషాయ రంగు వేశారు. ఈ రైళ్లు నిర్మించిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ముదురు నీలంరంగులో ఉన్న వందేభారత్ రైళ్లకు కొత్తగా కుంకుమపు�
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి
రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.