-
Home » Indian soldiers
Indian soldiers
ఖతార్లో మరణశిక్ష పడ్డ 8 మంది మాజీ సైనికులపై కీలక ప్రెస్ మీట్
Indians in Qatar: ఖతార్లో 8 మంది భారత నేవీ మాజీ నావికులకు మరణశిక్ష విధించారనే విషయం తెలిసిందే. అయితే మరణశిక్షకు సంబంధించిన వివరాలను ఖతార్ ఇవ్వలేదు కానీ గూఢచర్యం చేశారన్ని ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి బంధీలుగా ఉంచింది. అయితే గూఢచర్యం ఆరోపణలు అవాస్తవమ
ఖతార్లో 8 మంది భారత మాజీ సైనికులకు మరణశిక్ష.. వారిని కాపాడేందుకు భారత్కు 4 మార్గాలు
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికుల పేర్లు - కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్పా�
Raksha bandhan 2023 : జవాన్లకు రాఖీలు కట్టిన మహిళలు,చిన్నారులు
రక్షా బంధన్ వేడుకలు దేశ సరిహద్దుల్లో ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనికులకు మహిళలు రాఖీ కడుతున్నారు.
Stray Dogs Indian Soldiers : మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు .. ఆర్మీని అప్రమత్తం చేస్తున్న స్ట్రీట్ ఫ్రెండ్స్
మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు పనిచేస్తున్నాయి. జవాన్లతెో పాటు పనిచేస్తున్నాయి. ఎటునుంచి అలికిడి వినిపించినా పసిగట్టి ఆర్మీని అప్రమత్తం చేస్తున్నాయి స్థానికంగా ఉండే శునకాలు. అందుకే వాటిని సైనికులకు ఫ్రెండ్స్ గా మారాయి
Indian Soldiers: సినిమా స్టంట్స్ కాదు.. రియల్ స్టంట్స్.. భారత సైనికుల అద్భుత ప్రతిభకు నిదర్శనం ఈ వీడియోలు
భారత సైనికుల ప్రతిభాపాటవాల్ని చూడాలని ఉందా? అయితే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన మన సైనికుల వీడియోల్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలు చూస్తే వాళ్లను రియల్ హీరోలు అనకమానరు.
Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
ఎత్తైన మంచు పర్వతాలపైనా పహారా కాస్తున్న సైనికులు శత్రుమూకలను ఏమార్చేందుకు తమ శరీరాలను మంచు బొరియలలో కప్పేసుకుంటారు.
Rajnath Singh : దేశానికి ఏదైనా హాని తలపెడితే.. భారత్ విడిచిపెట్టదు : చైనాకు రాజ్నాథ్ వార్నింగ్..!
Rajnath Singh : భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశం పట్ల ఏదైనా హాని తలపెడితే ఎవరిని భారత్ వదిలిపెట్టదని హెచ్చరించారు.
Arunachal Avalanche: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు సైనికాధికారులు గల్లంతు
అతి ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు చరియలు విరిగిపడి..ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతయ్యరు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
Terrorist Encounter: జైషే మహమ్మద్ కమాండర్ సహా ఐదుగురు ముష్కరులు హతం
భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.
Indian Soldiers : చైనా బోర్డర్ లోని సైనికులకు అత్యాధునిక ఆయుధాలు
12వ విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్లోని గోగ్రా పోస్ట్ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది.