Indian woman

    శ్రీలంకలో పేలుళ్లు : భారతీయురాలు మృతి

    April 21, 2019 / 01:05 PM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లలో 300మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 35మంది విదేశీయులు ఉన్నారు. పేలుళ్�

10TV Telugu News