Home » indian
శ్రీలంక బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. దీంతో భారత భారతీయ కోస్ట్ గార్డ్ సముద్ర సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. శ్రీలంక, భారత్ సముద్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఇస్లామ
శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..తమ వారు ఎలా ఉన్నారోనని ఆయా దేశాల్లో ఉన్న వారు తెగ ఆరాట పడుతున్నారు. తమ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో లంకలో ఉన్న ఇండియన్స్ కోసం �
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి 10 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. 2010 ఏప్రిల్ 1నుంచి అమలులోకి వచ్చింది. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలనే ఏర్పడి విద్యాహక్కు చట్టం వచ్చి ఏప్రిల్ 1కి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. కానీ
టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ఇడ్లీ’కే. బ్రేక్ ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఎక్కువమంది చెప్పే మాట ‘ఇడ్లీ. ఇలా టిఫిన్ అంటే అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కూడా ఇడ్లీనే. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, పెసరట్టు ఇలా ఎన్ని ఉన్నా.. ఇ�
పాకిస్తాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. కొందరు అభినందన్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటే… మరికొందరు చీరలు తయారు చేస్తూ తమ అభిమానాన్�
ఢిల్లీ : పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తరుముకుంటు వెళ్లిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ అధికారుల చెరలో ఉన్నప్పుడు అభినందన్ టీ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభినందన్ పాకిస్థాన్ టీ బ్రాండ్ సిడర్ అంటు ఓ వీడియో వైరల్ గా �
ఢిల్లీ : ఇండియన్ ఎయిర్ఫోర్సెస్ సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డు IAF ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను (హాల్టికెట్లను) విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఉంచటంతో పాటు ఆయా అభ్యర్థుల�
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ(అడిషనల్ డైరక్టర్ జనరల్, ప
మరలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ధరలు తగ్గుతాయని అనుకున్న వాహనదారులకు నిరాశే మిగులుతోంది. గత కొన్ని రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..అంతర్జాతీయంగా మడి చమురు ధరలు పెరగడంతోనే ద�
అమెరికాలో వీసా మోసాలు, అక్రమంగా ఉద్యోగాలు చేయటంపై 200 మంది ఇండియన్స్ అరెస్ట్ అయ్యారు. తెలుగోళ్లు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికా దేశవ్యాప్తంగా 600 మందిని అదుపులోకి తీసుకుంటే.. వీరిలో కొందరిని విచారించి వదిలేశారు. 200 మంది ఇండియన్ స్టూడెంట్�