indian

    ఇండియన్స్ అని చూపించాల్సిన సమయమిది: రాహుల్ గాంధీ

    December 23, 2019 / 04:57 AM IST

    కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ప్రాంతంలో నిర్వహించిన సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై మాట్లాడనున్నారు. దేశంలోని స్టూడెంట్స్, యువతకు ట్విట్టర్ ద్వారా ఉద్దేశాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ�

    కాంగ్రెస్ కు మోడీ సవాల్…పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పండి

    December 17, 2019 / 10:20 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని అనేకప్రాంతాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మో�

    చిరుత, ముళ్లపంది పోరు..గెలుపెవరిదో చూడండీ..

    November 21, 2019 / 10:01 AM IST

    అడవుల్లో ఉండే జంతువులు ఒకదానిపై ఒకటి పోరాడుతునే ఉంటాయి. ఆధిపత్యం కోసం కొన్ని పోరాటాలు జరిగితే…బ్రతకటం కోసం కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇటువంటివి కొన్ని వీడియోలు ఫారెస్ట్ అధికారులు తమ ట్వి

    కంట్లోంచి రక్తంతో కాపాడమంటూ పోలీసులకు ట్వీట్ చేసిన మహిళ

    November 14, 2019 / 11:37 AM IST

    భారత్ కు చెందిన దంపతుల గొడవ షార్జాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసిన మహిళ ఆక్రందనలకు పోలీసులు స్పందించి నిందితుడ్ని గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళ ఓ కంట్లోంచి రక్తం కారుతూ నవంబరు 12న తనను కాపాడమంటూ ట్వీట

    భారత హై కమీషనర్ కు పాకిస్తాన్ సమన్లు

    October 20, 2019 / 01:19 PM IST

    పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది.  పాకిస్తాన్ సైన

    మేమున్నాం : జపాన్ లో హాగిబిస్ బీభత్సం…2 యుద్ధ నౌకలు పంపిన భారత్

    October 14, 2019 / 03:52 AM IST

    హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది.  భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప

    అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

    September 22, 2019 / 12:45 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హోస్టన్ వెళ్లిన మోదీకి సెప్టెంబర్ 21వ తేదీ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్‌ జార్జి బుష్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. అమెరికా అధికారులు, ప్�

    హౌడీ- మోడీ : అమెరికా షెడ్యూల్ వివరాలు

    September 21, 2019 / 01:23 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. హ్యూస్టన్, న్యూయార్క్‌లో పర్యటించే ప్రధాని… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం హౌడీ- మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సదస్సులో 50వేల మంది ఎన్ఆర్ఐలు‌ పాల్గొంటుండగా… అమెరికా అధినేత ట్రంప్‌ కూడ�

    పుట్టిన శిశువు ఇండియన్? : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ మహిళ ప్రసవం

    May 14, 2019 / 04:39 PM IST

    ఫిలిప్ఫైన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో విదేశీ మహిళ ప్రయాణిస్తోంది. ఆమె నిండు గర్భిణీ. అంతలో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే.. ఎయిర్ సిబ్బంది పైలట్ కు సమాచారం అందించారు.

    పౌరసత్వం చిక్కులు : రాహుల్ గాంధీకి హోంశాఖ నోటీసులు

    April 30, 2019 / 06:06 AM IST

    కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్, భారత్.. రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్�

10TV Telugu News