indian

    భారత్‌‌లో కరోనా..@142 కేసులు

    March 18, 2020 / 01:17 AM IST

    భారతో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020, మార్చి 17వ తేదీ మంగళవారం మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ముంబయిలోన�

    తెలంగాణలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆరు అనుకూల ప్రాంతాలు

    March 11, 2020 / 02:33 AM IST

    తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారుల బృందం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నివేదికను ఇచ్చింది.

    లాస్ ఏంజిల్స్ కాల్పుల్లో భారతీయుడి మృతి

    February 24, 2020 / 06:08 AM IST

    భారతీయుడిపై అమెరికన్లు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటన శనివారం లాస్ ఏంజిల్స్‌లో తెల్లవారుజామున జరిగింది. మహీందర్ సింగ్ సాహి(31)ఇద్దరు పిల్లల తండ్రి.. సాహి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. విట్టియర్ సిటీలో ఉన్న 7-ఎలెవన్ గ్రా

    మీ పౌరసత్వం నిరూపించుకోండి : 127మంది హైదరాబాదీలకు ఆధార్ నోటీసులు

    February 19, 2020 / 03:22 AM IST

    దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,

    అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఎవ్వరూ లేరు…వూహాన్ నుంచి భారతీయ దంపతుల వీడియో మెసేజ్

    February 17, 2020 / 04:05 PM IST

    కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. త

    వావ్ గ్రేట్ న్యూస్ : కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన ఇండియన్ సైంటిస్టు!

    February 7, 2020 / 11:03 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు మందు దొరకదా ? వందల మంది మృతి చెందుతుండడం..పొరుగు దేశాలకు ఈ వైరస్‌ పాకుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌కు విరుగుడుకట్టే పనిలో ఉ�

    IBM కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ

    January 31, 2020 / 10:49 AM IST

    భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్టను ఐబీఎం కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐబీఎం కంపెనీ కొత్త సీఈఓగా అరవింద్ కృష్ణ ఏప్రిల్ నుంచి బాధ్యతలు స్వీకరించనునట్లు ప్రస్తుత సీఈఓ గిన్నీ

    చైనాని వణికిస్తున్న వైరస్ బారినపడ్డ భారతీయురాలు

    January 19, 2020 / 01:35 PM IST

    ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�

    900 ఏళ్ల క్రితమే బాటా చెప్పులు వాడారా?

    January 6, 2020 / 07:16 AM IST

    తమిళనాడుకు చెందిన  గోపాల్ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 900 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ పురుషులు బాటా కంపేనీ చెప్పులని పోలీ ఉన్న చెప్పులు వాడారని తన ట్విటర�

    ఘోర రోడ్డు ప్రమాదం : 28మంది దుర్మరణం

    December 29, 2019 / 03:38 AM IST

    ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై

10TV Telugu News