Home » indian
Mukesh Ambani : వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత సంపన్నులైన 100 మంది జాబితాను విడుదల చేసింది. కరోనా క�
Paytm Launches Mini App Store : గూగుల్ తో తెగదెంపులు చేసుకొనేందుకు Paytm రెడీ అవుతోంది. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించిన కొద్ది రోజులకు సొంతంగా ప్లాన్స్ రచిస్తోంది. అందులో భాగంగా..ఓ యాప్ (App) ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తక్కువ ఖర
Indian In UAE : దుబాయ్ లో నివాసం ఉంటున్న భారతీయుడి నిజాయితీకి మెచ్చి…సత్కరించారు అక్కడి పోలీసులు. విలువైన వస్తువులున్న బ్యాగును ఇచ్చినందుకు అవార్డు ఇచ్చారు. దుబాయి్ లో రేతేష్ జేమ్స్ గుప్తా నివాసం ఉంటున్నారు. ఇతను ఓ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ �
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�
కరోనా వైరస్ పరీక్ష నిర్వహించే కొత్త ఎలక్ట్రిసిటీ ఫ్రీ (విద్యుత్ రహిత) డివైజ్ అందుబాటులోకి వస్తోంది. కరోనా వైరస్ టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజాల శాంపిల్స్ వేరు చేయడంలో ఈ విద్యుత్ డివైజ్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. మన భారతీయ శాస్త్రవే�
యూజర్ ప్రైవసీ దృష్ట్యా చైనీస్ పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ను భారత్ నిషేధించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. మిగిలిన 58 చైనీస్ యాప్లు మాత్రం ఇంకా డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులోనే ఉన్నాయి. టిక్
భారత్, చైనా సరిహద్దు ఘర్షణ జరిగిన కొద్దివారాల తరువాత జాతీయ భద్రత, గోప్యతా సమస్యల కారణంగా టిక్ టోక్తో సహా 59 చైనా మొబైల్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారత రక్షణ, రాష్ట్ర భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్�
చావుకు బ్రేకులు వేశామా.. ఇండియాలో కరోనా మృతులు 1000కి చేరింది. COVID 19 కారణంగా ఇండియాలో 1000కి చేరేలా ఉన్నాయి మృతుల సంఖ్య. ఇదే సమయంలో ఇతర వ్యాధుల కారణంగా మరణించేవారి సంఖ్య గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. హాస్పిటళ్లు, అంత్యక్రియల డేటా ఆధారంగ�
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
అమెరికాలో కరోనా సంక్షోభంతో భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే భయం కనిపిస్తోంది. ఇప్పటివరకూ కోటి ఉద్యోగాలు పోయాయినట్టు వార్తలు వస్తున్నాయి…నెలాఖరులో మరో రెండు కోట్లు ఉద్యోగాలు కోల్పోయే అవక