Home » Indians
స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల నిధులు రూ.20వేల 700కోట్లకు మించి ఉన్నాయనే వార్తను కొట్టిపారేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 13ఏళ్లుగా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు జమయ్యాయంటూ వార్తలు వచ్చాయి.
దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు
తాను ఏర్పాటు చేసిన కైలాశ ద్వీపానికి రావొద్దని భారతీయులకు సూచన చేస్తున్నారు వివాస్పద మత గురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోవిడ్ - 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు.
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
non-alcoholic fatty liver disease: ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా ఉరుకు పరుగుల జీవితం. శారీరక శ్రమ అస్సలు లేదు. ఎంతసేపూ ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందు కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడం. ఇక తినే తిండి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిజ్జాలు, �
దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్ను మ�
india coronavirus vaccines: ఆస్ట్రాజెనెకా కరోనా టీకాని సీరం ఇన్ స్టిట్యూట్ కనీసం రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తుంది సరే, మరి ఇతర వ్యాక్సిన్ల మాటేంటి.. ఎందుకంటే.. ఎంత తొందరగా వచ్చినా సరే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన టీకా మన దేశం మొత్తం జనాభాకి సరిపోద�
Govt paves way for all Indians to buy land in Jammu and Kashmir కేంద్రపాలితప్రాంతం జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు మార్గం స�
ఉత్కంఠకు తెరపడింది. ఆ ఐదుగురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. అపహరణకు గురైన భారతీయ పౌరులను ఎట్టకేలకు చైనా విడుదల చేసింది. వారిని భారత్ కు అప్పగించింది. ఈ మేరకు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అప్పగింత ప్రక్రియ శనివారం(సెప్టెంబర�