Home » Indians
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్ప్రదేశ్లో ఐదుగురు అదృశ్యం అయిన ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత సైన్యానికి అందిం�
వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉంది. అంతేగాదు..వివిధ రంగాల్లో మనోళ్లు ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వారం కంటే..భారతీయులు సంపాదనలో ముందే నిలుస్తున్నారు. �
డ్రాగన్ టార్గెట్ ఇండియా.. భారతీయ యువతే చైనా చీటర్స్ లక్ష్యం.. ముందుగా మాటల్లో పెడతారు.. ఆ తర్వాత ఆటలో దించుతారు. ఆన్ లైన్ గేమ్ రుచి చూపించి జేబులు గుల్ల చేస్తారు.. ఆన్ లైన్ గేమ్ ఎలా ఆడతారు.. గేమింగ్ కోసం డబ్బులను చైనా చీటర్స్ మాయచేస్తున్నారు. ఆన్�
ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారత�
ఆన్లైన్ ద్వారా సమాజంలోని ప్రముఖ వ్యక్తుల వివరాలను తెలుసుకోవడం చాలా సులభం. మరి సామాన్యుల సంగతేంటి? వారి వ్యక్తిగత, వ్యాపార వివరా లు గుర్తించడం ఎలా? దీనికోసం ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పీపుల
కరోనా లాక్డౌన్.. భారతీయుల అలవాట్లను మార్చేసింది… కరోనాకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైన అన్నింటిని సమకూర్చు కుంటున్నారు. అవసరమైన ఆహారాన్ని తీసుకొచ్చి ఇం
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూహు పెద్ద కుమారుడు యయిర్(29) నెతాన్యూహూ హిందువులకు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాయిర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ ట్వీట్ లో ఆయన భారతీయుల ఇష్టదైవం దుర్గామాత ముఖం స్�
దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ కట్టడిలో విఫలమవుతున్నాయి. లక్ష కేసులు నమోదవడానికి మూడు రోజులు
తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్లైన్లో వ
Oscar అకాడమీలో హృతిక్ రోషన్, అలియా భట్లు భాగం కానున్నారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ షిర్లే అబ్రహం, అమిత్ మధేశియాలతో పాటుగా హృతిక్, అలియాలు కూడా చేరారు. ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లలో 9వేల మందికి సభ్యుల్లో వీరు కూడా తమ ఓట�