-
Home » Indians
Indians
అరెరె.. ఇది అమెరికా క్రికెట్ జట్టా లేక భారత క్రికెట్ జట్టా.. అంతా ఇండియన్స్లానే ఉన్నారే.. తెలుగు వాళ్లు కూడా..
అమెరికా ప్రకటించిన జట్టులో దాదాపుగా భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉన్నారు. జట్టులో తెలుగోళ్లు ముగ్గురు ఉండడం మరో హైలైట్.
ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు.. వెంటనే
ఏదైనా సాయం కోసం ఫోన్ నెంబర్లు(+989128109115, +989128109109), మెయిల్ లో(cons.tehran@mea.gov.in) సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్ట్రర్ కాని వారు అధికారిక సైట్ లో రిజిస్టర్ కావాలని సూచించింది.
ట్రంప్ కొత్త రాగం.. హెచ్-1బీ వీసాలపై సంచలన ప్రకటన.. వారికి శుభవార్త
Donald Trump అమెరికన్ కార్మికుల వేతనాలు పెంచడానికి తాను మద్దతిస్తున్నానని.. అయితే, దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురు మృతి.. బాధితుల్లో భారతీయులు..
పర్యాటకులు ప్రముఖ నయాగరా ఫాల్స్ ను చూసేందుకు వెళ్లారు. తిరిగి న్యూయార్క్ కు వస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.
ఇండియన్స్ని తీసుకునే రోజులు పోయాయ్.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు.
మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
‘భూమిపై ఎక్కువగా కష్టపడి పనిచేసే వ్యక్తులు భారతీయులు’.. అందుకు కారణం ఇదే.. ప్రముఖ యూట్యూబర్ పోస్టుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. ఇరాన్ దాడులతో ఖతార్ లోని ఇండియన్స్ కు కీలక సూచనలు..
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
ఆపరేషన్ సింధు ప్రారంభం.. ఇరాన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు.. తొలి విడతలో 110 మంది విద్యార్థులు వచ్చేస్తున్నారు..
విద్యార్థులను తొలుత ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం సరిహద్దులు దాటించి అర్మేనియాకు చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వారిని స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది కేంద్రం.
పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం సత్కారం
నలుగురు భారతీయ కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది.