Home » Indians
దేశవ్యాప్తంగా స్టే-ఎట్-హోమ్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో చాలా మంది భారతీయులు రెస్టారెంట్ భోజనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు? అక్కడే ఆగండి.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకీ అంతకం�
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్ వీడ�
భారతదేశంలోని ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేది శారీరక రోగనిరోధక శక్తి కాదు.. మానసికంగా (అధ్యాత్మికం) శక్తి కూడా రక్షిస్తోందని చైనా టాప్ సైంటిస్టు చెప్పారు. ‘భారతదేశంలో మతపరమైన అంశాలకు ఫేస్ మాస్క్లు ధరించకుండా ఒకేచోట చేరినట్టు ఒక వార్త �
ప్రపంచ దేశాల్లోని మొత్తం భారతీయుల్లో 3,336 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో 25 మంది మృతిచెందినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు సహనం ఉండాలని, స్వదేశానికి తరలించడం �
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం(ఏప్రిల్-13,32019)నాటికి 101ఏళ్లు. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాం
భయాందోళనతో భారతీయులు లాక్డౌన్కు ముందు, రెండువారాల్లో 84,461 కోట్ల రూపాయల నగదును విత్డ్రా చేశారు.
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మన దేశంలో ఇప్పుడు చైనా తయారు చేసిన టిక్ టాక్ ని బాన్ చెయ్యాలి అనే డిమాండ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్య కలిగ
అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4