Home » Indians
జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ లో నౌకలో 160మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఆ నౌకలో ఉన్నందున ఆ నౌకను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�
ఇండియన్ తమ దేశానికి వస్తున్నారా..అయితే..ముందుగా రూ. 1200 చెల్లించాల్సిందేనంటోంది భూటాన్. ఇందుకు దిగువ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటి నుంచి మాత్రం కాదు. జులై నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కానీ..ఈ బిల్లు భూటాన్ న�
చైనాలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రానున్నారు. వారి కోసం ఎయిర్ ఇండియా విమానం సిద్ధం చేశారు. కరోనా వైరస్(coronavirus) విభృంభణ తర్వాత చైనాలోని
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఇతర దేశాలకు పాకింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనాలో ఇప్పటివరకూ 200 మంది వరకు మృతిచెందారు. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన
నేపాల్లో మరో నలుగురు భారతీయులు మృతి చెందారు. సిదార్థనగర్ మున్సిపాలిటీలోని గల్లమండి పిపారియాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ప్రాణాంతక #coronavirus.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోగా.. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు
విదేశాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయులకు బంపర్ ఆఫర్. ఈ 58 దేశాల్లో వీసా లాంఛనాలు లేకుండానే పర్యటించవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఏ ప్రాంతాన్ని అయినా పర్యటించాలంటే వీసాలతో చాలా చిక్కులు ఎదురువుతుంటాయి. కానీ, ఇప్పుడు వీసా విషయ�
డయాబెటిస్(షుగర్)ఉన్నవారికి డయాబెటిస్ లేనివారి కంటే అధిక రక్తపోటు(బీపీ)వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. సగటున ప్రతి ముగ్గురు షుగర్ పేషెంట్లలో ఇద్దరికి అధిక రక్తపోటు కూడా ఉంటుందని తెలిపింది. డయాబెటిస్లో.. శరీరంలోకి చక్కెర మరియు ఇన్సు�
130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస�
డబుల్ డోస్. 1990 నుంచి భారతీయుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఆర్ధిక అవకాశాలు పెరుగుతున్నాయి, డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.. అదేసమయంలో ఒత్తిడిని పెంచేస్తున్నాయి. నిజానికి 28 ఏళ్లలో భారతీయులకున్న మానసిక రోగాలు రెండింతలైయ్యాయి. రోగాల వల్ల కోల్పోయే ఆరోగ్