Home » Indians
దేశం ఎటు వెళ్తోంది. కోట్లాది మంది భారతీయుల ప్రశ్న. రైట్ డైరెక్షన్ లో వెళ్తోందా? అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడించే సమస్యల్లో మూడు ప్రధాన సమస్యలు భారతీయులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇ�
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం వందేళ్లు నిండాయి.
దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది.
భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నరక్షణాత్మక చర్యల వల్ల భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి.
లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �
న్యూఢిల్లీ: మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మాహారాజులం అని గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావు మందు మహారాజుల మీద పాట పాడుతా “మందు దిగేలోపు లోకాలన్నీ పాలిస్తామని ” చెపుతాడు. మద్యం మత్తులో అంత మజా ఉందేమో . మన దేశంలో �
ఢిల్లీ: భారతీయులు ఎందరో కోటి కలలతో విదేశాలకు వెళుతున్నారు. కొందరు జాబ్స్ కోసం వెళుతుంటే.. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫారిన్కు వెళుతున్నారు. అక్కడ పెద్ద
సైకిల్.. ఎలక్షన్స్ లో సింబల్ కాదండీ.. రియల్ సైకిల్. బండ్లు వచ్చిన తర్వాత బద్దకం అయిపోయాం. పొట్టలు పెంచేశాం.. రోగాలు కొని తెచ్చుకున్నాం.. రియలైజ్ అయిన తర్వాత రోడ్లపై సైకిల్ తొక్కే పరిస్థితులు లేవు. ఏం చేస్తాం..