Home » Indians
ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్�
సూడాన్ దేశంలోని బహ్రీ పట్టణంలోని కోబర్ నైబర్హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 23 మంది సజీవంగా దహనమయ్యారు. మరో 130 మంది తీవ్రంగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 130 మందిని ఆస�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్యాన్’ నుంచి 60మందిలో 12మంది పైలట్లను పక్కకపెట్టేసింది. మూడు నెలలుగా 12మంది పైలట్ల కోసం జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో భాగంగా ఐఏఎఫ్ కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏర�
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�
ఆర్థిక వృద్ధిలో మందగమనం.. దేశంలోని వ్యక్తుల సగటు ఆదాయ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది.
కశ్మీర్ ప్రత్యేక అధికారాలను తొలగించే దిశగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. చారిత్రాత్మక విజయం సాధించిందంటూ పలువురు భారత ప్రముఖులంతా ట్వీట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రద్దు తర్వాత నుంచి పాక్-భారత్ల మధ్య వాతావరణం పూర్తిగా చ
ఇండియాలో ఎక్కువ శాతం మంది డేటింగ్ గురించే ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నట్టు సెర్చ్ క్వరీస్ ఆధారంగా గూగుల్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు. క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఇంకా తెలియరాల�
లిబియా దేశంలో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.లిబియాలో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం(ఏప్రిల్-19,2019)ట్విట్టర్ వేదికగా సుష్మా స్పందించారు.లిబియాలో ఉన్న భారతీయ�
ఇండియాలో టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ మాయమైపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా సూచించింది.