Home » India's oldest billionaire
అప్పట్లో ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేసిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. సోనాలికా ట్రాక్టర్ అధినేతగా ఎదిగి.. 93ఏళ్ల వయస్సులోనూ దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్గా కొనసాగుతున్నారు.
కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్కు చైర్మన్గా పనిచేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్గా గుర్తింపు పొందిన కేశబ్ మహీంద్రా 2012 ఆగస్టులో గ్రూప్ చైర్మన్గా పదవీ విరమణ పొందారు. ఆ బాధ్యతలను అ�