Home » India's Prime Minister Narendra Modi
భారత్తో మూడు యుద్ధాలు చేశాం. కానీ, ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగింది. మేం గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం అని పాకిస్థాన్ ప్రధాని షాబాబ్ షరీఫ్ అన్నారు. భారత్తో నెలకొన్న సమస్యలు పరిష్కరించేం�
పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
అమెరికాను దాటేసి అగ్రరాజ్యంగా నిలవాలని ప్రపంచాన్ని శాసించాలని చైనా చెయ్యని కుతంత్రాలు లేవు. తన గుప్పిట్లో ప్రపంచాన్ని పెట్టుకోవడమే లక్ష్యంగా పోటీ వస్తయి అనుకునే దేశాలతో కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చెస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాల ఆశ