Home » IndvsSL
టీ20 సిరీస్లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషా
భారత్, శ్రీలంక మధ్య పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా ముందు లంక బ్యాట్స్మెన్ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. శ్రీల�
ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరిగిన కీలక పోరులో భారత ఓటమిపాలైంది. భారత్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియా కప్ లో తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేసింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ముగిసింది. రీసెంట్ గా దీనిపై రేటింగ్ ఇచ్చిన ఐసీసీ.. యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉందంటూ తీసిపారే
కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసిన పది రోజులకే.. టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి మరో ఘనత దక్కించుకున్నాడు అశ్విన్. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ అయిన డేల్ స్టెయిన్ ను..
ఇండియా లెజెండ్ కపిల్ దేవ్ టీమిండియా ప్రస్తుత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తెగ పొగిడేస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్టులో జడేజా బ్యాటింగ్ లో, బౌలింగ్ లో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ అంటే బెంగళూరు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. శనివారం బ్యాట్ తీసుకుని స్టేడియంలోకి వస్తున్న సమయంలోనూ ఈ ప్రత్యేకమైన
ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ గేమ్ శనివారం నుంచి ఆరంభం కానుంది. ఈ గేమ్ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వంద శాతం మందిని అనుమతించనున్న
యర్ సునీల్ గవాస్కర్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు మ్యాచ్ పై స్పందించారు. తొలి సారి రెగ్యూలర్ కెప్టెన్ గా అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడని కొనియాడారు.