Home » INFANT
Crime: పూజాకు మరింత కోపం వచ్చింది. ఆ బాలిక పారిపోబోతుంటే ఆమెను పట్టుకుంది పూజా..
ఒడిశాలో తాజాగా చాలా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ శిశువు తల్లి కడుపులోనే 23 వారాల తర్వాత మృతి చెందింది. అయితే, రెండో బిడ్డ మాత్రం పూర్తి ఆరోగ్యంతో 52 వారాల తర్వాత జన్మించింది. ఈ విషయంపై వైద్యులు మీడియాకు నిన్న వివ�
మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వైద్య పరీక్షలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలింత, వృద్ధుడు దుర్మరణం చెందారు. ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది.
మూఢ నమ్మకం మత్తులో ఒక మహిళ దారుణానికి సిద్ధపడింది. చనిపోయిన తన తండ్రిని తిరిగి బతికించేందుకు చిన్నారిని బలివ్వాలనుకుంది. దీనికోసం రెండు నెలల వయసున్న చిన్నారినిక కిడ్నాప్ చేసింది.
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తన పొలంలో ఒక చిన్నారి చేయి మట్టిలోంచి పైకి తేలుతూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే తవ్వి చూసి షాక్ తిన్నాడు. మట్టిలో పాతిపెట్టిన ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉంది.
పుట్టిన మగ శిశువును డాక్టర్ కే అమ్మేశారు ఆ జంట. పుట్టేది మగ పిల్లాడైతే తనకు అమ్మేయాలంటూ డాక్టర్ ముందుగానే బేరం కుదుర్చుకోవడంతో అనుకున్నట్లుగానే రూ.లక్ష పుచ్చుకుని అప్పగించేశారు....
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.
doubt wife : అనుమానాలు పెనుభూతాలై పోతున్నాయి. నిండు జీవితాలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణంగా సాఫీగా సాగిపోవాల్సిన సంసారాలు రోడ్డు మీదకు పడుతున్నాయి. కొంతమంది దారుణంగా ప్రవరిస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా..ప్రాణాలు తీస్తున్నారు. ప్రధాన�
YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో ముచ్చటించారు. ప్రజా రంజక పాలనతో �
మనదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గర్భిణీలకు కూడా సీటు సాయం చేసేందుకు దాదాపు ఎవ్వరూ ముందుకురారు. చాలా తక్కువ మందే పెద్దవారు,గర్భిణీ,చిన్నపిల్లలున్నారు అంటూ తమ సీటుని వదులుకుంటుంటారు. అయితే భార