doubt wife : అనుమానాలు పెనుభూతాలై పోతున్నాయి. నిండు జీవితాలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణంగా సాఫీగా సాగిపోవాల్సిన సంసారాలు రోడ్డు మీదకు పడుతున్నాయి. కొంతమంది దారుణంగా ప్రవరిస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా..ప్రాణాలు తీస్తున్నారు....
YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో ముచ్చటించారు....
దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులనిచ్చింది కేంద్రం.. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస...
నాలుగు నెలల శిశువు మరణానికి కరోనానే కారణమని భావించి తన అంత్యక్రియులు చేసేందుకు రాజస్థాన్ లో చవాండీ గ్రామస్థులు నిరాకరించారు. అయితే విషయం తెలుసుకున్న భిల్వారా జిల్లాలోని ఓ సబ్ డివిజినల్ ఆఫీసర్(SDO) చిన్నారి అంత్యక్రియలు...
మనదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గర్భిణీలకు కూడా సీటు సాయం చేసేందుకు దాదాపు ఎవ్వరూ ముందుకురారు. చాలా తక్కువ మందే పెద్దవారు,గర్భిణీ,చిన్నపిల్లలున్నారు అంటూ తమ సీటుని వదులుకుంటుంటారు....
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో...