INFECTED

    అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్..తనకు వైరస్ సోకినట్లు బిగ్ బీ ట్వీట్

    July 11, 2020 / 11:51 PM IST

    బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా వైరస్ సోకింది. అమితాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో ఆయన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చించారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమితాబ్ బచ్�

    తెలంగాణలో కరోనా : జియాగూడలో వైరస్ ఎలా సోకిందంటే

    May 12, 2020 / 04:10 AM IST

    హైదరాబాద్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయనే తప్ప తగ్గడం లేదు. 2020, మే 11వ తేదీ సోమవారం నమోదైన కేసులన్నీ GHMC పరిధిలోనే ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని జియాగూడ డివిజన్‌ పరిధిలోని పలు ప్రా

    ఒకే కుటుంబంలోని 19మందికి కరోనా పాజిటివ్

    April 25, 2020 / 07:29 AM IST

    ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు

    అష్టా చెమ్మ ఆడింది…సూర్యాపేటలో 31 మందికి కరోనా అంటించింది

    April 23, 2020 / 09:20 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవ�

    భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

    April 21, 2020 / 03:06 PM IST

    వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్

    గుండు గీయించుకుంటే కరోనా రాదా? నిజమెంత

    April 17, 2020 / 10:32 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో

    ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా, అంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారి పిల్లలే

    April 16, 2020 / 11:16 AM IST

    మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు.  ఇప్పుడు మరో షాకింగ్

    దేశంలో ఇదే ఫస్ట్..మధ్యప్రదేశ్ లో కరోనా సోకి డాక్టర్ మృతి

    April 9, 2020 / 03:53 PM IST

    కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�

    సౌదీ రాయల్ ఫ్యామిలీలో 150మందికి కరోనా వైరస్

    April 9, 2020 / 12:34 PM IST

    ఇప్పటికే వివిధ దేశాల్లోని రాయల్ ఫ్యామిలీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీ కూడా చేరింది. సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన 150మందికి కరోనా సోకింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం…సౌదీ అరే

    డాక్టర్ కు కరోనా… ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ మూసివేత

    April 1, 2020 / 06:19 AM IST

    ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�

10TV Telugu News