Home » Infection
కొవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స�
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�
కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డాక్�
మార్చిలో కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పెరగడం.. ఆ పేరు జనాల్లో కలవరపెడుతుండటంతో కరోనా టైటిల్స్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తొందరపడింది. చీసీ కరోనా ప్యార్ హై అనే టైటిల్ కూడ ఇలానే రెడీ అయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలించడ
బాలీవుడ్ మెగాస్టార్, శతాబ్దపు గొప్ప హీరోగా చెప్పుకునే నటుడు అమితాబ్ బచ్చన్కు కూడా కరోనా సోకింది. ఆయన చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ త�
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా.. మృతుల స�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది. అయితే లేటెస్�
కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.
కరోనా వైరస్ను నియంత్రించడానికి టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా
ఒక్క చిన్న తప్పు పెను ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా మానవాళిని కోల్పోయే పరిస్థితి. దేశంలో కూడా కరోనా వైరస్ రాకతో పరిస్థితులు మారిపోయాయి. అయినా కూడా కొందరు ప్రవర్తించే త�