కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
COVID-19: కరోనావైరస్ సోకిన పురుషుల్లో క్రమంగా నపుంసకత్వానికి దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పురుషుల్లో కరోనా సోకిన తర్వాత అధిక జ్వరంతో పాటు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కోంటున్నారని నిపుణులు ఇటీవలి అధ్యయనంలో హెచ్చరించారు. కోవిడ్...
కొవిడ్-19 టెస్టు చేయించుకోకముందే స్మార్ట్ వాచ్ పెట్టుకోగానే లక్షణాలు ఇట్టే తెలిసిపోతాయట. మౌంట్ సినైలోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్స్ టీం ఈ విషయాన్ని వెల్లడించింది. 297మంది హెల్త్ వర్కర్ల యాపిల్ వాచెస్ డేటానే...
UK returnees in AP test Covid-19 positive : యూకేలో కొత్త రకం కరోనా స్ట్రైయిన్ భయకంపితులను చేస్తోంది. ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకముందే..మరో వైరస్ వ్యాపిస్తుండడం అందర్నీ కలవరపెడుతోంది. యూకే నుంచి వచ్చిన...
Virus Touched Almost Every Household : దేశ రాజధానిని కరోనా భయపెడుతోంది. తొలుత తగ్గుతున్నట్లు అనిపించినా..క్రమ క్రమంగా ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాలుష్యానికి తోడు..వైరస్ విస్తరిస్తుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ...
వాయువ్య చైనాలోని గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్ఝౌలో అనేక వేల మంది బ్యాక్టీరియా వ్యాధి భారిన పడ్డారు అనేకమందికి పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు చెప్పారు, గతేడాది బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో లీక్ కావడం వల్ల సంభవించిన వ్యాప్తి...
Redefining Covid-19: Months after infection : కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలామంది బాధితుల్లో వైరస్ ప్రభావం తగ్గడం లేదు.. ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి.. కొన్ని నెలలవరకు కరోనా ఇన్ఫెక్షన్ అలానే...
కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన మహిళ ఇంట్లో కూర్చొని ఉండక స్టార్బక్స్ కేఫ్కు వెళ్లింది. అంతే ఆమెతో పాటు అక్కడకు వచ్చిన వారందరికీ వైరస్ వ్యాపించి కొద్ది రోజుల పాజిటివ్ గా తేలింది. ఆ సీన్ నుంచి...
రెండు వారాల పిండానికి కరోనా రిస్క్ ఉందట. పుట్టబోయే బిడ్డకు … గర్భధారణ రెండవ వారం నుండే కోవిడ్ -19 సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక తల్లి అనారోగ్యానికి గురైతే పిండం వైరస్...
కొవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ...
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు...
కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్,...
మార్చిలో కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పెరగడం.. ఆ పేరు జనాల్లో కలవరపెడుతుండటంతో కరోనా టైటిల్స్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తొందరపడింది. చీసీ కరోనా ప్యార్ హై అనే టైటిల్ కూడ ఇలానే...
బాలీవుడ్ మెగాస్టార్, శతాబ్దపు గొప్ప హీరోగా చెప్పుకునే నటుడు అమితాబ్ బచ్చన్కు కూడా కరోనా సోకింది. ఆయన చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ స్వయంగా ఈ విషయాన్ని...
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన...
కరోనా వైరస్ మమమ్మారి చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనాతో గేమ్స్ వద్దు, లేదంటే భారీ మూల్యం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్
దేశంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరగడానికి తబ్లిగీ జమాత్ కారణమని, కేసుల పెరుగుదలకు వారిదే బాధ్యత అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తబ్లిగీ జమాత్ తో లింక్ ఉన్నవాళ్లు కరోనా...
ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని మరో 68మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కరోనా బారినపడ్డ సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 127కు చేరింది. వారిలో 55ఏళ్ల సీఆర్పీఎఫ్...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది. అయితే లేటెస్ట్గా...
కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.
కరోనా వైరస్ను నియంత్రించడానికి టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా...
ఒక్క చిన్న తప్పు పెను ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా మానవాళిని కోల్పోయే పరిస్థితి. దేశంలో కూడా కరోనా వైరస్ రాకతో పరిస్థితులు మారిపోయాయి....
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడా ఇక్కడా అని కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోందీ మహమ్మారి. 157 దేశాలకు పాకిన ఈ భూతం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైంది. ఇవాళే బలపరీక్ష అని గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయిదే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు నాలుగింతలైయ్యాయి. ఓ మతశాఖకు చెందిన 144 మందికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ ఫలితాలు వచ్చాయి. సింగపూర్ లో రెండు చర్చ్ లు , బిజినెస్ మీటింగ్, హెల్త్...
మీకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉందా? అయితే మీరెంతో ఆరోగ్యవంతులు. ఎలాంటి రోగాలు మిమ్మల్ని దరిచేరవు.. ఏ ఇన్ఫెక్షన్లు ఏమి చేయలేవు. బ్యాక్టీరియా, కరోనా వైరస్ వంటి మహమ్మారుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులు కూడా...
సాధారణంగా సినిమాకు వెళితే మనం కచ్చితంగా కొనుక్కునేది.. ప్రయాణం చేసేప్పుడు తినాలనిపించేది.. పాప్కార్న్. మరి ఆ పాప్కార్న్ తినే ముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పాప్కార్న్ వల్ల ఏం ప్రమాదం జరుగుతుందని మీరు సందేహం రావొచ్చు....
సిద్దిపేట: ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన బాలింత కడుపు నుంచి కాటన్ బయటపడిన ఘటన ఫిబ్రవరి 4 న బైటపడింది. డెలివరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లిన తరువాత తరచూ కడుపునొప్పి రావడంతో...