Home » infosys
ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు.
ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మం�
తమ కంపెనీ ఉద్యోగుల మూన్లైటింగ్కు ఐటీ సంస్థ ‘ఇన్ఫోసిస్’ అనుమతించింది. కంపెనీ మేనేజర్ల అనుమతితో మరో చోట పని చేయవచ్చని సూచించింది. అయితే, కొన్ని నిబంధనలు విధించింది.
మైసూరు రాజవంశానికి చెందిన ఒక మహిళ పాదాలకు నమస్కారం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పనిని విమర్శిస్తున్నారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. మూన్లైటింగ్ చీటింగ్ చేస్తే ఉద్యోగాలను పీకేస్తామంటూ హెచ్చరించింది. ఈ మెయిల్ ద్వారా ఈ మేరకు ఓ లేఖను పంపించింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని.... ఇదీ భారత దేశం గొప్పదనమని శ్రీమతి సుధ నారాయణ మూర్తి అన్నారు.
ఐటీ రంగం అంటేనే అత్యధిక వేతనాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగికి లక్షల్లో నెలవారి వేతనం ఉంటుంది. అయితే ఐటీ కంపెనీలు సాధారణంగా తమ కంపెనీలో పనిచేసే సీఈఓల వేతనాలు బహిర్గతం చేయవు. కానీ ఇటీవల పలు కంపెనీలు సీఈవో
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచంలోని సమాచార సాంకేతిక రంగానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్లలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్గా అవతరించింది.
కరోనా కారణంగా ప్రతీ రంగం కుదేలైన పరిస్థితి. అయితే, మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వస్తుంది.
చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. లక్ష మందిని నియమించుకునేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి.