Home » infosys
వారెన్ బఫెట్ మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో దిగ్గజ కంపెనీల యజమానులు కూడా తమ పిల్లలను సీఈవో కుర్చీలో కూర్చోబెట్టకుండా.. చాలా అనుభవం, టాలెంట్ ఉన్న ఇతర వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు.
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
అదే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
Infosys Campus Recruitment : టాప్ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15వేల నుంచి 20వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై మరోసారి మాట్లాడారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. తన భార్యతో కలసి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
Hybrid Work Policy : ఐటీ కంపెనీలు రిమోట్ వర్క్ ట్రెండ్కు గుడ్బై చెప్పేస్తున్నాయి. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం వదిలేసి ఆఫీసులకు రావాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని హెచ్చరిస్తున్నాయి.
ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఇదే వైఖరితో ఉన్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టడం లేదని ఇప్పటికే విప్రో ప్రకటించింది. IT Industry Crisis
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. తన అల్లుడు బ్రిటన్ ప్రధాని అవ్వడానికి తన కూతురు అక్షత కారణమంటున్నారు సుధామూర్తి. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.