Home » inida
Inida: డిఫెన్స్ లో అత్యాధునిక పరికరాలు సమకూర్చడమే కాకుండా.. బలగాల సంఖ్యను కూడా పెంచింది భారత్.
అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తానని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ హిందూ విభాగం (ఆర్హెచ్ఎస్) 200 మంది భారత సంతతి అమెరికన్లతో ఫ్లో�
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన �
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతోన్న వేళ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి
పాకిస్థాన్ జర్నలిస్టు నుస్రత్ మిర్జాను తాను ఎన్నడూ భారత్కు ఆహ్వానించలేదని మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. అలాగే, నుస్రత్ మిర్జాను ఎన్నడూ కలవలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తాను ఐదు సార్లు భారత్క
కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చేసిందనే సంకేతాలు భారత్ లో కనిపిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే..
కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోష పడినన్ని రోజులు పట్టలేదు. మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఒక్కరోజులోనే 32,803 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.