అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం....
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ...
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.