INTELIGENCE

    75th Independence Day: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు.. భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు..

    August 10, 2022 / 01:47 PM IST

    భారత దేశానికి స్వాంత్ర్యం వ్చచి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

    Red Fort: నేటి నుండి పంద్రాగస్టు వరకు ఎర్రకోట మూసివేత!

    July 21, 2021 / 08:15 AM IST

    ఢిల్లీలోని ఎర్రకోటను పంద్రాగస్టు వరకు మూసివేస్తూ పురావస్తు శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంల�

    అయోధ్యలో బాంబు పేలుళ్లకు స్కెచ్ రెడీ!

    December 25, 2019 / 09:29 AM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా భయపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్

    48గంటలపాటు ఢిల్లీలో హై అలర్ట్

    October 30, 2019 / 01:44 AM IST

    ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేస�

    ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

    October 3, 2019 / 06:07 AM IST

    జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర

    పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

    April 9, 2019 / 03:18 PM IST

    జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం

    పుల్వామా దాడి సమాచారం ఆరు రోజుల ముందే

    March 24, 2019 / 01:37 PM IST

     పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్‌పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై ఆయన మ

    పుల్వామా ఉగ్రదాడి వెనుక ISI హస్తం

    February 15, 2019 / 05:05 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�

10TV Telugu News