Home » Inter
Inter Exams: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధన..
ఇప్పటివరకు నెలల తరబడి కోచింగ్ తీసుకోవడం, పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని కంఠస్థం చేయడం వంటి అంశాలపైనే విద్యార్థులు ఆధారపడేలా విద్యా విధానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇవాళ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు https://resultsbie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసిన అనంతరం విద్యార్థ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుపై దాఖలైన పిటిషన్లను ఇవాళ(03 జూన్ 2021) విచారించి హైకోర్టు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగులను విద్యా వ్యవస్థలో కూడా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ �
తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్పై ఎట్టకేలకు వేటు పడింది. ఇంటర్ అడ్మిషన్స్తో పాటు ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. 2019 మార్చ్లో జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాల విడుదలలో జరిగిన తప్పులు దేశవ్యాప్తంగా చర్చ�
ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ఒక విజన్ ఉందని, ఆ విజన్కు అనుగుణంగానే మేం ముందుకు వెళ్తున్నామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మానవ సమాజంలో మనిషి బ్రతకాలంటే కరెంటు, నీళ్లు రెండే ముఖ్యమని, వాటి అభివృద్ధికి స్టెప్బై స్టెప్ కృషి
తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జనరల్ గ్రూప్ విద్యార్థులనే కాదు ఒకేషననల్ విద్యార్థులకూ ఇంటర్ బోర్డు అధికారులు అన్యాయం చేశారు. వారి జీవితాలతోనూ చెలగాటమాడారు. 60మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థుల భవిష్యత్తును అంధకా�