Home » Inter Exams
Inter Board : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియేట్ బోర్డ్ పరీక్షల్లో పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరు కాని వారు 27,251 మంది ఉం�
విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో..కొంతమంది మోసగాళ్లు తెరపైకి వచ్చారు. కొన్ని కాలేజీలు వారితో చేతులు కలిపి మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని టోలీచౌకి సూర్యనగర్ కాలనీలో ఉ
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్కు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు �
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరిక్షలు బుధవారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులు పరిక్షలు రాస్తున్నవేళ విద్యాశాఖ మాస్ కాపీయింగ్ పాల్పడకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో హన్మకొండలోని �
తెలంగాణ రాష్ట్రంలో నేటి(ఫిబ్రవరి 27వ తేదీ) నుంచి ఇంటర్మీడియట్ పరిక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి వచ్చే నెల(మార్చి) 16వ తేదీ వరకు పరిక్షలు జరగనుండగా పరిక్షలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. రాష్ట్రవ్యా