Inter Wegihtage marks

    TS-EAMCET‌లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగింపు!

    October 29, 2020 / 06:54 PM IST

    TS- EAMCET : ఎంసెట్‌‌లో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎం�

10TV Telugu News