-
Home » intermediate
intermediate
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు..
జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, రెగులర్, ప్రైవేట్ అభ్యర్థులు.. గడువులోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు ఉన్నాయి.. ఈ కోర్సుల్లో చేరతారా?
ఎంపీసీ అనంతరం విద్యార్థులు ఇంజినీరింగ్ చేయొచ్చు. అలాగే, బీఎస్, బీఎస్ఎంఎస్, బీఎస్సీ వంటి కోర్సులు ఉన్నాయి.
CM Jagan : లీడర్ షిప్ పెంచే విధంగా చదువులుండాలి.. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నాం : సీఎం జగన్
టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అ
Inter English Practicals : ఇంటర్ పరీక్షల విధానంలో కీలక మార్పులు.. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్!
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేశారు. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం ను�
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్లో సిలబస్ మార్పు
కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు.
Intermediate Exams Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
Intermediate Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల మంది హాజరు కానున్నారు.
Intermediate : ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో మార్పులు
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.
Telangana : అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈమేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి.
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్స్
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్లైన్కు బదులుగా ఆఫ్లైన్లో చేపట్టనున్నారు.