classes start for Intermediate first year, Triple IT students today in AP : ఏపీలో మరోసారి బడిగంట మోగనుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇవాళ్టి నుంచే తరగతులు...
మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక...
కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇంటర్ మీడియట్ తరగతులు, పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. కరోనాతో పని దినాలు చాలా కోల్పోయాయి. మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించాల్సి...
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు శుక్రవారం (జూన్ 12, 2020) విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్ వే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా అర్హత ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉంది....
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
స్కూల్ మొదలుకొని ఇంటర్ వరకు యూట్యూబ్లో పాఠాలు చెప్పేందుకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.
ఇంటర్మీడియల్ లో గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత విధానంలోనే మార్కులు ఇచ్చే పద్ధతిని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాలకు గ్రేడింగ్ విధానం ఇబ్బందులు కలిగేలా చేస్తున్నాయని, దీంతో...
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.
ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీనికి కారణమైన 17 ఏళ్ల బాలుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తిరుప్పూర్ జిల్లా వడుకపాళెయం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థినికి...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం మే 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని...
మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. ఇద్దరు చంద్రుల కలలు వమ్ముకావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న...
ఏపీలో మే 14 నుంచి మే 22 ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. ఈ పరీక్షలకు 4 లక్షల 24 వేల 5 వందల మంది...
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు మరోసారి మారనున్నాయి. ఇప్పటికే పరీక్ష తేదీలను మార్పు చేసిన ఇంటర్ బోర్డు మరోసారి మార్పు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదట్లో మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ...
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ – 2019 ఆన్ లైన్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 03 నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి. 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 8,9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్...
ఇంటర్ మంటలు చల్లారటంలేదు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో రాష్ట్రంలో విపక్షాలు తమ ఆందోళనలకు ఉదృతం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ ఉద్యమంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. మే 2వ తేదీన రాష్ట్ర బంద్ కు బీజేపీ...
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన...
హైదరాబాద్: మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను మే 16వ తేదీ నుంచి మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ...
గ్లోబరీనా సంస్థకు పని అప్పగించడమే లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు కారణమని తేలింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం...
లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు గ్లోబరీనా సంస్థ కారణమని తేలింది. Inter ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్ అవ్వడం...
ఇంటర్మీడియట్ ఫలితాల అంశం చినికి చినికి గాలి వానగా మారింది. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదం ప్రభుత్వానికి అపవాదును తెచ్చి పెట్టింది. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఇంటర్ బోర్డునే ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటర్మీడియట్...
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ బోర్డు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును కూడా ఏప్రిల్ 27 వరకు...
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాల్లో తప్పిదాలపై మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ రీవాల్యూయేషన్ ఏప్రిల్ 25న కావటం మరోపక్క ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్స్ పనిచేయటంలేదు. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన...
చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని...
ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భారీ...
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వేర్వేరు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగేందర్ నారాయణ కళాశాలలో ఎం.పి.సి ప్రధమ సంవత్సరం...
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధి చిత్రపురికాలనీలో విషాదం చోటు చేసుకున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన హిందూశ్రీ అనే 18 సంవత్సరాల విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. LIG అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి దూకి...
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి శుక్రవారం (ఏప్రిల్ 12, 2019) విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల
చిత్తూరు : ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు సంచలన హామీ ప్రకటించారు. నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ లో ఇంటర్ పూర్తయిన తర్వాత
హైదరాబాద్ : డిగ్రీ కోర్సుల ఫీజులు బాగా పెరిగే అవకాశాలున్నాయ్. 2019-20 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సులను బట్టి రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు ఫీజులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర...
హైదరాబాద్ : ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్,...