Home » intermediate
ఎంపీసీ అనంతరం విద్యార్థులు ఇంజినీరింగ్ చేయొచ్చు. అలాగే, బీఎస్, బీఎస్ఎంఎస్, బీఎస్సీ వంటి కోర్సులు ఉన్నాయి.
టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అ
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేశారు. ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫిజిక్స్, కెమస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం ను�
కొత్త పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు.
ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల మంది హాజరు కానున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈమేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది వీటిని ఆన్లైన్కు బదులుగా ఆఫ్లైన్లో చేపట్టనున్నారు.
ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ప్రతిభ అధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అ