-
Home » Intermediate Results
Intermediate Results
ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాల వెల్లడి ఆరోజే.. క్లారిటీ వచ్చేసింది..
AP Inter Results 2026 : ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఏపీ విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
అఫీషియల్.. రేపే ఇంటర్ ఫలితాలు.. ఉదయం ఎన్ని గంటలకు అంటే.. ఇక్కడ చెక్ చేసుకోండి
ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య 4,89,126.. రెండో సంవత్సరం విద్యార్థుల సంఖ్య 5,07,949.
ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. వాట్సాప్లోనూ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
Inter Results: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలకానున్న నేపథ్యంలో ఫలితాలను విద్యార్థులు వాట్సాప్లోనూ చెక్ చేసుకొనే అవకాశంను ప్రభుత్వం కల్పించింది.
రేపే ఇంటర్ ఫలితాలు.. సీఎం రేవంత్ చేతులమీదుగా.. ఎన్ని గంటలకంటే.. ఫలితాలు ఇలా తెలుసుకోండి..
TG Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇంటర్ ఫైనల్ పరీక్ష ఫలితాలు.. 87.21శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయి!
BSEB Results 2024 : బీఎస్ఈబీ ఇంటర్ ఫైనల్ పరీక్షలో అబ్బాయిల కన్నా బాలికలు మరోసారి సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.11శాతం కాగా, బాలురు 85.69శాతం ఉత్తీర్ణత సాధించారు.
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.. కృష్ణా ఫస్ట్, విజయనగరం లాస్ట్
AP Inter Results 2023 : ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రిజల్ట్స్ లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం దక్కింది.
AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
AP Inter Results 2023: 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.
Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండూ ఒకేసారి విడుదలవుతాయి.
Ap Intermediate Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 (54శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణ జరుపుతాం : జనార్ధన్ రెడ్డి
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణ జరుపుతామని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పారు. విచారణ కమిటీ నిదేవిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్�