-
Home » Intermediate students
Intermediate students
తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే వార్త.. ఇకపై ప్రతి రోజు ఇడ్లీ, దోశ, పూరి, బోండా.. ఎప్పటి నుంచంటే..
May 28, 2026 / 07:47 AM ISTTG Breakfast Lunch Scheme: తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ విషయంలో వెనక్కు తగ్గిన తెలంగాణ సర్కార్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
May 10, 2026 / 02:31 PM ISTTelangana Govt : ఇంటర్ విద్యపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యను టెన్త్ బోర్డులో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేసింది.
బడ్జెట్లో విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ పథకాలకు భారీగా కేటాయింపులు
March 20, 2026 / 02:15 PM ISTelangana budget : బడ్జెట్లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. విద్యకు 8.22 శాతం ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
బడ్జెట్లో ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క.. ఆ పథకం అమల్లోకి..
March 20, 2026 / 01:01 PM ISTTelangana Budget 2026-27 : అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు.
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కొత్త స్కీంలు వచ్చేస్తున్నాయ్..! వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి..?
March 16, 2026 / 10:24 AM ISTInter Students : ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీలో ఇంటర్ చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఎంబైపీసీ గ్రూపు.. ఉపయోగాలు ఏమిటంటే..
April 9, 2025 / 01:53 PM ISTటెన్త్ పూర్తిచేసుకొని ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. పేపర్ దిద్దే విషయంలో కొత్త నిర్ణయం
April 3, 2025 / 09:46 AM ISTరాష్ట్రంలోని 19 కేంద్రాల్లో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
TS Intermediate : జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
May 18, 2023 / 12:41 AM ISTప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.