Home » International Airport
ఏపీలో అతిపెద్దది అయిన విజయవాడ ఎయిర్ పోర్టు రన్ వే జులై 15 నుండి అందుబాటులోకి రానుంది. రెండేళ్ల క్రితమే రన్ వే పనులు పూర్తయినా డిజీసీఏ నుండి అనుమతులు రాకపోవటంతో ప్రారంభానికి నోచుకోలేదు.
కొన్ని విషయాలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ముఖ్యంగా పోరాటాలు..వీటిలో భూమి కోసం..భుక్తి కోసం..బాధాతప్తుల విముక్తి కోసం చేసిన పోరాటాలు చరిత్రలో ఎన్ని తరాలు గడిచినా అవి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అటువంటిదే ఓ రైతు..‘‘పంటలు పండే నా భూతల్లి ముందు మీరె
దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.
చైనాలో కరోనావైరస్ (nCoV) వుహాన్ సిటీలో ఉద్భవించి భారత్ సహా ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఎలాంటి మెడిసన్, వ్యాక్సీన్ అందుబాటులో లేని ఈ వైరస్ ను నివారించడం వైద్యరంగానికి పెద్ద సవాలుగా మారింది. వైరస్ సోకిన వారి లక్షణాలను గుర్తించడం వారిని అంద�
గణతంత్ర దినోతవ్సవాలకు ముందే దేశరాజధాని ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎటిసి టవర్ త్రివర్ణంలో వెలిగిపోయింది. చూసినవారిని కళ్లు తిప్పుకోనివ్వకుండా ఎటిసి టవర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. భారతదేశపు జాతీయ పండుగల్ల�
ఇరాక్ దేశంలోని రాజధాని నగరమైన బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం (జనవరి 2) తెల్లవారుజామున మూడు రాకెట్లు దాడి చేశాయి. ఈ రాకెట్ దాడిలో,ఇరాన్,ఇరాక్ పారామిలటరీకి చెందిన ఐదుగురు కమాండర్లతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ దాడిలో ఇర�
అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని �
బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒక్కొక్కరూ విభిన్నంగా ప్రయత్నిస్తుంటారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో కస్టమ్ అధికారుల కళ్లుగప్పి తప్పించుకోబోయి అడ్డంగా దొరికిపోతున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచంలో డెవలప్ అవుతున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రపచంలోనే అభివృద్ధి చెందుతున్న ఎయిర్ పోర్ట్ గా గుర్తింపు పొందింది. ప్రయాణీకుల వృద్ధిరేటు పరంగా ప్�
కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.