Home » INTERNATIONAL CRICKET
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్పై చర్యలు తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుం
India vs England 1st Test : ఆస్ట్రేలియా టూర్లో కంగారులను బిత్తరపోయేలా చేసిన టీమిండియా…ఇంగ్లండ్తో తలపడనుంది. స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్ట్ల సిరీస్లో 2021, ఫిబ్రవరి 05వ తేదీ శుక్రవారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్�
భారత జట్టు మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్నూ
కోట్ల మంది భారతీయుల ఆశలను నెరవేర్చి టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అత్యంత విజయవంతమైన సారథి మహీ షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వర
అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్ కు రైనా వీడ్కోలు పలికారు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికారు. న�
మహేంద్ర సింగ్ ధోనీ…క్రీడాభిమానులకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్,అధ్భుతమైన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ముందుకుతీసుకెళ్లిన విధానంతో క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా నిలిచాడు ఈ జార్ఖ