Home » Investigation
NIA investigation into Delhi bomb blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది. మరోవైపు ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఇజ్రాయిల్ చెబుతోంది. దీంతో పేలుడు ఘటన వెనక ఎవరున్నారన్న కోణంలో అధ�
Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ న
Police investigation over farmers’ agitation in Delhi : ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైతుల ఆందోళనపై ఇప్పటి వరకు 15 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ర్యాలీలో జరిగిన హింసకు బాధ్యుడిగా పంజాబీ నటుడు దీప్ సిద్దుపై ఉచ్చు బిగుస్తోంది. ర్యాలీ ముందు �
chittoor: madanapalle twin murders case..Twist : ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి
AP : shocking twist in madanapally Two Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చెయ్యగా.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఏడాది దాటినా ఇంకా కూడా మహమ్మారి నీడ ప్రపంచంలో వ్యాపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అసలు కరోనా పుట్టుకకు కారణమైన చైనాలోని వూహన్లో కరోన�
ED investigation of the note for vote case : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు… నిందితుడు జెరూసలేం మత్తయ్య ఈడీ విచారణలో అంగీకరించారు. మత్తయ్య వాగ్మూలాన్ని ఈడీ రికార్డ్ చేసింది. చంద్రబాబు డైరెక్టన్లోనే రేవంత్
Gujarat: Three siblings locked up in room ..rescued after 10 years : తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు గత 10 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైపోయారు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు. ఆ ముగ్గురు తోబుట్టువులు చిన్నవాళ్లు కాదు..30 నుంచి 42 ఏళ్ల వారు. తల్లి చనిపోయిననాటినుంచి ఆ ముగ్గురు తోబుట్టువులు గదినుంచి
Online loan app case investigation : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ క్రైం పోలీసులు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబర�
Love couple commit suicide : తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్, అనూషలు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అనూష మైనర్ కావడంతో తమ ప్రేమకు పెద్దలు అంగీక�