Home » Investigation
కురిచేడు శానిటైజర్ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు శ్రీనివాస్తో పాటు మిథైల్ క్లోరిఫైడ్ రసాయనాన్ని సరఫరా చేసిన షేక్ దావూద్, మహమ్మద్ ఖాజీ, డిస్ట్రిబ్యూటర్ కేశవ్ అగర్వాల్ సిట్ బృందం అదుపులో తీసుకుంది. మద్యాన
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను �
ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్ సహా 9 చోట్ల ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జీవీకేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తోంది. ముంబై అభివృద్ధి నిధుల్లో అవినీతిపై జీవీకే గ్రూప�
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పన
తమిళనాడులో తండ్రీ, కుమారుల పోలీసు కస్టడీ మృతి ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన న్యాయమూర్తి అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూత్తుకుడిలో మొబైల్ షాపు యజమానులైన పి.జయరాజ్ (59), కుమారుడు బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన దేశ
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ తరహా ఘటనలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
రాహుల్ సిప్లిగంజ్పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసుల గాలింపు..
అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.