Home » Investigation
Perni Nani attempted murder case : ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు ప్రచారం సాగుతుండగా.. తనకు, హత్యాయత్నానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి నానిపై హత్యాయత్నం
investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు, పోలీసులు ఇస
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో విచారించింది. దీంతో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన నలుగురు చెప్పుల డీలర్లకు ఈ కేసుతో సంబంధ
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్..నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిగింది. ఇంట్లో స్వాధీన
Sravani Kondapalli dies : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఇద్దరినీ ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తర్వ�
తన గర్ల్ ఫ్రెండ్ తన కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని ప్రస్టేషన్కు గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 3వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాజ
అన్నను హత్య చేశారనే నేరంతో.. అతడి ఇద్దరు సోదరులను పోలీసుల అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్లకు శిక్ష విధించింది. చనిపోయిన వ్యక్తికి ఫిబ్రవరిలో దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. అన్నదమ్ములిద్దరూ జైలు జీవితం గడుపుతున్నారు. చనిపోయాడనుకున్న వ్యక్తి
పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే వరుడు జైళ్లకు వెళుతుండడం, ఖైదీలను పెళ్లి చేసుకుంటున్నామనే విషయం యువతులకు తెలిసే జరుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. విచారణ జరపాలని జాతీయ మహిళా కమషన్ ను ఆదేశించారు. యావ�
ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా �