Investigation

    ప్రియాంకరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం : ముగ్గురు పోలీసులపై వేటు

    December 1, 2019 / 02:27 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.

    ఆర్టీసీ సమ్మె @47వ రోజు : హైకోర్టులో విచారణ..ఉత్కంఠ

    November 20, 2019 / 12:16 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని డిపోల దగ్గర కార్మికుల నిరసనలు కొనసాగనున్నాయి. ఇక రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగంలో రూట్లను ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెబుతుందో తెలపా

    భారతీయులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరిచిన పాక్ పోలీసులు

    November 19, 2019 / 11:50 AM IST

    పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్‌ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు

    సీఎం జగన్ సీరియస్ : చిన్నారిపై అత్యాచారం..హత్య కేసు

    November 10, 2019 / 05:51 AM IST

    చిత్తూరు జిల్లా గుట్టపాళ్యంలో చిన్నారి హత్య ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, దారుణమైన ఘటనకు పాల్పడిన వ్యక్తికి..కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య త

    చిన్నారి హత్య ఘటన : అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు

    November 8, 2019 / 10:14 AM IST

    చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్‌ఆర్‌ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.

    ESI IMS స్కామ్‌ : రూ. 3 కోట్ల బంగారం కొన్న దేవికారాణి

    October 31, 2019 / 08:57 AM IST

    ESI IMS స్కామ్‌లో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా… IMS డైరెక్టర్‌ దేవికారాణి అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో దేవికాతో పాటు పలువురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరిపిన సంగతి తెలిసిం

    ఈఎస్ఐ ఐఎమ్ ఎస్ కేసులో బయటపడుతున్న అక్రమాలు

    October 3, 2019 / 11:45 AM IST

    ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు త�

    మధ్యప్రదేశ్ లో హనీట్రాప్…వేగవంతమైన సిట్ విచారణ

    September 26, 2019 / 10:14 AM IST

    మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు.  రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖు�

    కశ్మీర్ లో కలకలం : 8మంది LeTఉగ్రవాదులు అరెస్ట్

    September 10, 2019 / 02:17 AM IST

    జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను మంగళవారం(సెప్టెంబర్-9,2019)సోపోరే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవ�

    బాలిక ఆత్మహత్య కేసు : వెలుగులోకి సంచలన నిజాలు

    August 31, 2019 / 10:17 AM IST

    యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

10TV Telugu News