Home » Investigation
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గ్రూప్ కేసుపై ఉచ్చు బిగుసుకుంటోంది. ఓవైపు అన్ని రాష్ట్రాలలో హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్పై కేసులన్నీ పెండింగ్లో ఉండటంతో… ఈడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు ఈ కేసును సీబీఐ�
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెషల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కే
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారో ? ఎందుకు చంపారో వెల్లడి కాలేదు. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణపై వివేకా కుటుంబం పలు అనుమానాలు వ్యక్త�
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు అనుమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
అమరావతి : ఓట్ల తొలగింపు, ఫారం 7 దుర్వినియోగంపై ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ఈ కేసుల విచారణ కోసం మరోసిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు. మార్చి 6 బుధవారం వరకు ఓట్ల తొలగింపుపై ఏపీ రాష్ట
తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ నడుస్తోంది. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
డేటా చోరీ వ్యవహారం గంటకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా చోరీ వ్యవహారంపై మాటల యుద్దం చేసుకుంటుండగా.. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్(స్ప�
అమెరికా : భారత్..పాక్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో భారత భూభాగంలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్ ప్రయోగించింది. బోర్డర్ లోని భారత సైనిక.. ఆయుధ స్థావరాలను టార్గె�
బెంగళూరు : నగరంలో అర్థరాత్రి ఓ విచిత్రంగా ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే వందేళ్ల చరిత్ర కలిగిన ఓ మర్రిచెట్టు మాయమైంది. ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. నగరంలోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 100 వయసున్న మర్రిచెట్టును రాత్రికి రాత్రే ఎవ�