Home » Investigation
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. జయరామ్ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. పథకం ప్రకారం డాక్యుమెంట్లపై
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులు ఈరోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసుతో సంబంధముందన్న ఐదుగురు పోలీస్ అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 20) విచా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద
జయరామ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో దర్యాప్తు మొదలైందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న పోలీసు అధికారులను కూడా విచా�
నకిలీ వేలి ముద్రలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పారిశుధ్య కుంభకోణంపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.
హైదరాబాద్ నాంపల్లి నుమాయీష్ అగ్నిప్రమాద ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు.