-
Home » Investigation
Investigation
రఘురామ టార్చర్ ఇష్యూ.. ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టులో బిగ్ ట్విస్ట్
Sunil Kumar Naik : రఘురామ కృష్ణంరాజును సీఐడీ కష్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం కీలక నిర్ణయం త�
వాళ్లు నన్ను అడగటం కాదు.. నేనే వాళ్లని ప్రశ్నించా- సిట్ విచారణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హీరోయిన్లతో నాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ లీకు ఎవరిచ్చారని అధికారులను అడిగాను.
మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్.. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి
KTR : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ ను
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ ఆఫీస్కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. భారీ బందోబస్తు.. అరెస్టుపై ఉత్కంఠ.. ఏం జరగబోతుంది..!
ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
హెచ్సీఏ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించిన ఈడీ, సీఐడీ
హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో ఆర్థిక అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ రంగంలోకి దిగింది.
కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్..
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
వెయ్యి మందికి డీఎన్ఏ పరీక్షలు, ఆ తర్వాతే..- విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. ఇందులో మానవ తప్పిదం ఉందా? నిపుణుల మాటేమిటి..
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. విచారణ ప్రారంభం, అమెరికా నుంచి భారత్ కు బోయింగ్ సంస్థ ప్రతినిధులు
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల రాజేందర్.. ఆయనపై ఉన్న ఆరోపణలు ఇవే..
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.