Home » Investigation
ఏపీలో మద్యం కేసులో విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయంకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో ఆర్థిక అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ రంగంలోకి దిగింది.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
తులసికి ఆస్తి దక్కకుడా కాజేసేందుకు శ్రీధర్ వర్మ, రేవతి పథకం పన్నారు. ఈ క్రమంలోనే తులసి ఇంటి నిర్మాణం సమయంలో క్షత్రియ ఫౌండేషన్ పేరిట ..
బిహార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బ్రిడ్జిలు వరుసగా కూలిపోతున్నాయి. గడిచిన 17రోజుల వ్యవధిలో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.